Exclusive

Publication

Byline

చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

భారతదేశం, జూన్ 6 -- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి అయిన చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఉధంపూర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో దిగిన తర్వాత ప్రధాని మోడీ... Read More


అమర్ నాథ్ యాత్ర ఈ సారి 38 రోజులు మాత్రమే; ప్రారంభం అయ్యేది ఎప్పుడంటే?

భారతదేశం, జూన్ 5 -- అమర్ నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు జరుగుతుంది. మొదటిసారి 38 రోజుల తక్కువ వ్యవధిలో అమర్ నాథ్ యాత్ర సాగడం ఇదే ప్రథమం. ఈ యాత్ర కోసం అదనపు భద్రతతో పాటు వివిధ కేంద్ర సాయ... Read More


బెంగళూరు ఆర్సీబీ విక్టరీ వేడుకల మృతుల్లో ఏపీకి చెందిన 13 ఏళ్ల బాలిక

భారతదేశం, జూన్ 5 -- బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. మృతుల్లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన 13 ఏళ్ల బాలిక కూడా ఉండగా, 17, 19 ఏళ్ల వయసున్న మరో ఇద్దరు ఉన్నారు... Read More


వైష్ణో దేవి మాత భక్తులకు శుభవార్త; జూన్ 7 నుంచి కత్రా-శ్రీనగర్ మధ్య వందే భారత్ రైలు ప్రారంభం

భారతదేశం, జూన్ 5 -- శ్రీనగర్- శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులు జూన్ 7 నుంచి ప్రారంభమవుతాయని, వారంలో ఆరు రోజులు ఈ రైళ్లు నడుస్తాయని ఉత్తర రైల్వే గురువారం తెలిపింది. ఈ ర... Read More


జర్మనీలో సింపుల్ గా వివాహం చేసుకున్న టీఎంసీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా; వరుడు మాజీ ఎంపీ..

భారతదేశం, జూన్ 5 -- టీఎంసీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నేత మహువా మొయిత్రా బిజు జనతా దళ్ నేత, మాజీ ఎంపీ పినాకి మిశ్రాను జర్మనీలో సింపుల్ గా వివాహం చేసుకున్నట్లు సమాచారం. వారిద్దరు కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం ప్రధ... Read More


జర్మనీలో సింపుల్ గా వివాహం చేసుకున్న టీఎంసీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా; వరుడు కూడా ఎంపీనే..

భారతదేశం, జూన్ 5 -- టీఎంసీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నేత మహువా మొయిత్రా బిజు జనతా దళ్ నేత, ఎంపీ పినాకి మిశ్రాను జర్మనీలో సింపుల్ గా వివాహం చేసుకున్నట్లు సమాచారం. వారిద్దరు కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం ప్రధాన మీ... Read More


12 దేశాలపై అమెరికా నిషేధం; మరో 7 దేశాలపై పాక్షిక ఆంక్షలు; ఈ ట్రావెల్ బ్యాన్ కు కారణాలివే..

భారతదేశం, జూన్ 5 -- భారత్ పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ సహా 12 దేశాల పౌరులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం పూర్తి స్థాయి ట్రావెల్ బ్యాన్ విధించారు. ఇతర దేశాలలో మయన్మార్, ఇరాన్, లిబియా ఉన్నాయి. ఈ 12 ద... Read More


ఐదేళ్లలో మల్టీబ్యాగర్ రాబడులను అందించిన రిలయన్స్ పవర్; ఇప్పుడు కొనొచ్చా?

భారతదేశం, జూన్ 5 -- రిలయన్స్ పవర్ షేర్లు జూన్ 4, గురువారం 4% పెరిగి 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. గత ట్రేడింగ్ లో అనిల్ అంబానీ గ్రూప్ సంస్థ 5.45% పెరిగింది. బీఎస్ఈ లో రిలయన్స్ పవర్ షేరు ధర రూ.60.... Read More


ఐఎండీబీ విడుదల చేసిన ఈ వారం టాప్ 10 నటీనటుల జాబితా; టాప్ లో కొత్త నటుడు; టాప్ 10 లో నాని

భారతదేశం, జూన్ 4 -- ఐఎండిబి ఈ వారం పాపులర్ యాక్టర్స్ జాబితాను విడుదల చేసింది. ఈ వారం మోస్ట్ పాపులర్ నటీనటులు వీరే. ఇషాన్ ఖట్టర్ - నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'ది రాయల్స్' కారణంగా బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖ... Read More


కుల గణన సహా దేశవ్యాప్త జనాభా లెక్కలు ప్రారంభమయ్యే తేదీని ప్రకటించిన కేంద్రం

భారతదేశం, జూన్ 4 -- భారతదేశ జనాభాను లెక్కించే ప్రక్రియ 2027 మార్చి 1వ తేదీన ప్రారంభంవుతుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు బుధవారం తెలిపారు. తదుపరి జనగణనతో పాటు కుల గణన కూడా ఉంటుంది. ఈ జనగణన కార్యక్రమం 20... Read More